ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తింపు కార్డులతో రాయితీలు

ABN, First Publish Date - 2021-06-17T04:44:34+05:30

కౌలు రైతులు గుర్తింపు కార్డులతో రాయితీలు పొందవచ్చని వ్యవసా యాధి కారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. బుధవారం కాపుతెంబూరు, దేవళభద్ర రైతుభరోసా కేంద్రాల్లో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

నందిగాం: మాట్లాడుతున్న ఏవో శ్రీకాంత్‌వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం: కౌలు రైతులు గుర్తింపు కార్డులతో రాయితీలు పొందవచ్చని వ్యవసాయాధికారి పి.శ్రీకాంత్‌వర్మ అన్నారు. బుధవారం కాపుతెంబూరు, దేవళభద్ర రైతుభరోసా కేంద్రాల్లో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు ధ్రువీకరణ పత్రం పొందడం ద్వారా రాయితీలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. అరులైనవారు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పోలాకి మోహనరావు, సీహెచ్‌ పార్వతి, వీఏఏలు పాల్గొన్నారు.

వరి విత్తనాల పంపిణీ

లింగాలవలస (జలుమూరు): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి విత్తనాలను బుధవారం లింగాలవలస ఆర్బీసీలో రైతులకు చల్లవానిపేట సొసైటీ మాజీ చైర్‌పర్సన్‌ బుక్క లక్ష్మణరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు అవసరమైన వారు ఆర్బీసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. 

 


Updated Date - 2021-06-17T04:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising