ఐక్యంగా పరిశ్రమలను అభివృద్ధి చేయండి
ABN, First Publish Date - 2021-05-18T04:51:26+05:30
ఐక్యంగా జీడి పరిశ్రమలు అభివృద్ధి చేయాలని మంత్రి సీదిరి అప్ప ల రాజు కోరారు.
మంత్రి అప్పలరాజు
పలాస: ఐక్యంగా జీడి పరిశ్రమలు అభివృద్ధి చేయాలని మంత్రి సీదిరి అప్ప ల రాజు కోరారు. సోమవారం పలాసలో జీడి కార్మిక, వ్యాపార సంఘ నాయ కులు మంత్రిని కలుసు కున్నారు. ఆది వారం ఇరు సంఘాల నాయకుల మధ్య వేతన ఒప్పందం ఖరారైన విషయం విది తమే. కార్మికులు బంద్కు వెళ్ల కుండా సమస్య సామరస్యంగా పరిష్కరించుకో వాలని ఇరుసంఘాలకు మంత్రి గతంలో సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీడి పరిశ్రమలు, కార్మికులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యాపార సంఘ నాయకులు మల్లా సురేష్కుమార్, కేవీ శివకృష్ణ, పట్నాన రవికాంత్, మల్లా రామేశ్వరరావు (పారిశ్రామికవాడ)మంత్రిని కలుసుకున్నారు.
Updated Date - 2021-05-18T04:51:26+05:30 IST