ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ

ABN, First Publish Date - 2021-10-21T05:13:19+05:30

పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం లోని లలితా త్రిపురసుందరి దేవిని బుధవారం లక్షా 10 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

గాజుల అలంకరణతో త్రిపుర సుందరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలోని లలితా త్రిపురసుందరి దేవిని బుధవారం లక్షా 10 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గౌరీపౌర్ణమి సందర్భంగా ప్రధాన అర్చకుడు తర్లా శివకుమార్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. 


Updated Date - 2021-10-21T05:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising