ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌తో పేదలను వంచిస్తోంది

ABN, First Publish Date - 2021-12-09T04:52:37+05:30

నిరుపేదలు నివసించేందుకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన పక్కా ఇళ్లకు ప్రస్తుతం సంపూ ర్ణ హక్కు కల్పిస్తామని ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి పేదలను ప్రభుత్వం వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు.

గౌరవ సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

సారవకోట (జలుమూరు): నిరుపేదలు నివసించేందుకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన  పక్కా ఇళ్లకు ప్రస్తుతం సంపూ ర్ణ హక్కు కల్పిస్తామని ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి పేదలను ప్రభుత్వం వంచిస్తోందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు. బుధవారం లంబ గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి పన్ను కట్టి, మీటర్లు అమర్చుకుని శాశ్వతంగా ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు నగదు వసూలు చేయడం దారుణమన్నారు.  జవాద్‌ తుఫాన్‌తో అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ  మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, సురవరపు తిరుపతిరావు,  నాగరాజు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-12-09T04:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising