ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు సేవలందించాలి

ABN, First Publish Date - 2021-04-12T04:56:21+05:30

కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని జేసీ సుమిత్‌కు మార్‌ ఆదేశించారు. ఆదివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.

వైద్యులతో మాట్లాడుతున్న జేసీ సుమిత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: కరోనా బాధితులకు మెరుగైన సేవలందించాలని జేసీ సుమిత్‌కు మార్‌ ఆదేశించారు. ఆదివారం పాలకొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. త్వరలో ఈ ఆస్పత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు మందులు తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్‌ జె.రవీం ద్రకుమార్‌ను ఆదేశించారు. ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌, వైద్యుడు శ్రీనివాస్‌ ఉన్నారు. 

Updated Date - 2021-04-12T04:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising