ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో సెక్యూలరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే: sailajanath

ABN, First Publish Date - 2021-12-20T19:31:51+05:30

దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతోందని ఏపీసీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతోందని ఏపీసీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు.  దేశంలో  సెక్యూలరిజాన్ని రక్షించేది కాంగ్రేస్ పార్టీనే అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాదమని తెలిపారు. చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ట్ర రాజధాని మొదలుపెట్టారని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కావాలని, రాయలసీమకు నీళ్లు, హైకోర్టు కావాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-20T19:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising