ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు రోజుల్లోగా పనులు పూర్తి చేయండి

ABN, First Publish Date - 2021-07-25T05:18:41+05:30

పాఠశాలల్లో ‘నాడు- నేడు’ కింద చేపట్టిన అభి వృద్ధి పనులను నాలుగు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారి ఆదేశించారు. కస్తూర్బా, కోరాడ ఎంపీపీ పాఠశాలలను సందర్శించి పనులను, రికార్డులను పరిశీలించారు.

రికార్డులను పరిశీస్తున్న ఆర్జేడీ జ్యోతికుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్జేడీ జ్యోతికుమారి

కొత్తూరు: పాఠశాలల్లో ‘నాడు- నేడు’ కింద చేపట్టిన అభి వృద్ధి పనులను నాలుగు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారి ఆదేశించారు. శనివారం కస్తూర్బా, కోరాడ ఎంపీపీ పాఠశాలలను సందర్శించి పనులను, రికార్డులను పరిశీలించారు.  కస్తూర్బా పాఠశాలలో పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.  కార్యక్రమంలో ఎంఈవో రాంబాబు, సర్వశిక్షాభియాన్‌ పీవో తిరుమల చైతన్య, పగడాలమ్మ, విజయకుమారి పాల్గొన్నారు.

 



 

Updated Date - 2021-07-25T05:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising