ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దగ్గరుండి.. అంత్యక్రియలు పూర్తిచేసి

ABN, First Publish Date - 2021-05-08T05:05:48+05:30

ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని తెలిస్తే వారి ఇంటి దరిదాబుల్లోకి ఎవరూ చేరడం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి పరిస్థితి చెప్పనవసరం లేదు

మృతదేహాం తరలింపులో సహాయపడుతున్న వలంటీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో మృతి చెందిన వృద్ధురాలికి దహనసంస్కారాలు

 వలంటీర్ల సేవాతత్పరత

ఆమదాలవలస: ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని తెలిస్తే వారి ఇంటి దరిదాబుల్లోకి ఎవరూ చేరడం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆ మృతదేహాన్ని పట్టుకోవడం దేవుడెరుగు కనీసం ఆ శవాన్ని కిలో మీటర్ల దూరం నుంచి చూసేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమదాలవలసలోని లక్ష్మీనగర్‌ వలంటీర్లు తమ సేవాతత్పరతను చాటుకున్నారు. ఆ వీధికి చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో శుక్రవారం మృతిచెందింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం  అంత్యక్రియల నిర్వహణకు  కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. దీంతో  వలంటీరు సాయికుమార్‌, తదితరులు వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి దగ్గరుండి దహన సంస్కారాలను పూర్తి చేశారు.


 

 



Updated Date - 2021-05-08T05:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising