ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై సమష్టి పోరాటం

ABN, First Publish Date - 2021-07-29T05:16:24+05:30

ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి ఆసన్నమైందని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సీపీఐఎంఎల్‌ పార్టీ వ్యవస్థాపకుడు చారు మజూందార్‌ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిం చారు.

చారుమజుందార్‌కు నివాళులర్పిస్తున్న సీపీఐఎంఎల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస రూరల్‌: ప్రజా సమస్యలపై సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి ఆసన్నమైందని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో  సీపీఐఎంఎల్‌ పార్టీ వ్యవస్థాపకుడు చారు మజూందార్‌ వర్ధంతిని నిర్వహించారు. ఆయన  చిత్రపటం వద్ద నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌  నాయకులు మల్లేశ్వరరావు, కార్యదర్శి కామేశ్వరరావు, అప్పయ్య పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-29T05:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising