ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-03-01T05:11:57+05:30

జిల్లాలో ఎన్టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట, ఫిబ్రవరి 28: జిల్లాలో ఎన్టీఎస్‌ఈ,  ఎన్‌ఎంఎంఎస్‌  పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్‌ఎంఎంఎస్‌కు 4,040 మందికిగాను 3,939 మంది విద్యార్థులు హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారని డీఈవో చంద్రకళ తెలిపారు. అలాగే ఎన్టీఎస్‌ఈకు 1,994 మందికిగాను 1,840 మంది విద్యార్థులు హాజరు కాగా, 154 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. ఎన్‌ఎంఎంఎస్‌ కు సంబంధించి జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క శ్రీకాకుళంలో మొత్తం 8, టెక్కలి, పాలకొండలలో 6 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. కాగా ఎన్టీఎస్‌ఈకి సంబంధించి 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. శ్రీకాకుళంలోని పరీక్షా కేంద్రాలను డీఈవో పరిశీలించారు. 

 


Updated Date - 2021-03-01T05:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising