ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యార్థులపై బైండోవర్‌ కేసులు తగదు’

ABN, First Publish Date - 2021-03-04T05:23:37+05:30

విద్యార్థులపై బైండో వర్‌ కేసులు పెట్టి ఇబ్బందులు పెడ తారా అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష బుధవారం ముని సిపల్‌ కార్యాలయంలో కాశీబుగ్గ సీఐ శంకర రావును ప్రశ్నించారు.

సీఐతో మాట్లాడుతున్న శిరీష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస: విద్యార్థులపై బైండో వర్‌ కేసులు పెట్టి ఇబ్బందులు పెడ తారా అని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీష బుధవారం ముని సిపల్‌ కార్యాలయంలో కాశీబుగ్గ సీఐ శంకర రావును ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 21వ వార్డు అభ్యర్థి గోళ్ల చంద్ర రావు కుమారులు విశాఖపట్నం, హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువు కుంటున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల బెదిరింపులకు ఎదురొడ్డి కౌన్సిలర్‌ బరిలో ఉన్నారని, ఆయన పిల్లలపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడడంపై తప్పుపట్టారు. చదువుతున్న పిల్లలపై బైండోవర్‌ కేసులుపెట్టేందుకు వారిని రప్పించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-04T05:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising