ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంత్రీకరణతో రైతులకు మేలు

ABN, First Publish Date - 2021-07-29T05:23:24+05:30

ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ద్వారా సాగుచేస్తే మంచి దిగుబడితో పాటు పెట్టుబడులు తగ్గుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బుధవారం మబగాంలో వ్యవసాయ యాంత్రీకరణ, పరికరాల ప్రదర్శన, వ్యవసాయ శిక్షణ తరగతుల శిబిరం నిర్వహించారు.

యంత్రంతో వరి నాట్లు వేస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ 

మబగాం(పోలాకి), జూలై 28: ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల ద్వారా సాగుచేస్తే మంచి దిగుబడితో పాటు పెట్టుబడులు తగ్గుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. బుధవారం మబగాంలో వ్యవసాయ యాంత్రీకరణ, పరికరాల ప్రదర్శన, వ్యవసాయ శిక్షణ తరగతుల శిబిరం నిర్వహించారు. వ్యవసాయంలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అధిక దిగుబడిని సాధించాలని ఆకాంక్షించారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జేసీ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లా రైతులు వ్యవసాయంపై మొగ్గుచూపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెరకు, వేరుశనగ, మినప, పెసర, మిరప, రాగులు,  పంటలకు బిందు సేద్య విధానంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో  వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌,  ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, వ్యవసాయ శాస్త్ర వేత్తలు చిన్నంనాయుడు, శివాజీ, వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

 

 

 

Updated Date - 2021-07-29T05:23:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising