ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2021-09-18T05:42:37+05:30

గ్రామాల్లోని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని టెక్కలి సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత అన్నారు. తిర్లంగి గ్రామ సచివాలయ ఆవరణలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆఽధ్వర్యంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: గ్రామాల్లోని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని టెక్కలి సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.హరిత అన్నారు. తిర్లంగి గ్రామ సచివాలయ ఆవరణలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆఽధ్వర్యంలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సమావేశంలో సీఐ ఆర్‌.నీలయ్య, తహసీల్దార్‌ బి.నాగభూషణ రావు, సర్పంచ్‌ సనపల మౌనిక తదితరులు పాల్గొన్నారు. 



 తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే..

కోటబొమ్మాళి: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్య పిల్లలదేనని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌బాబు అన్నా రు.  శుక్రవారం స్థానిక వంశధార డ్రిగీ కళాశాలలో  న్యాయ విజ్ఞా న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మహిళలపై అత్యాచారా లు, బాలికలు తప్పిపోవడాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో కలిసి ప్రయాణం చేయవద్దన్నారు. న్యాయవాదులు డి.నర్సింహమూర్తి, కరస్పాండెంట్‌ సీహెచ్‌ అనిరుద్రుడు, విద్యార్థులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-09-18T05:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising