ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా... వ్యక్తి దుర్మరణం

ABN, First Publish Date - 2021-01-18T05:09:09+05:30

కుప్పిలి గ్రామానికి సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల : కుప్పిలి గ్రామానికి సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. రణస్థలం మండలం గోసాం గ్రామానికి చెందిన వీరు ఆటోలో పాతరపల్లిలోని భద్ర మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా కుప్పిలి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గిన్ని రాముడు (35) అక్కడికక్కడే మృతి చెందగా... కంబాల బొడ్డోడు, కాలపురెడ్డి సీతయ్య తీవ్రంగా గాయపడ్డారు. కాగా రాముడుకి భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోలీసులు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 


Updated Date - 2021-01-18T05:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising