ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-12-16T05:20:41+05:30

రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు డిమాండ్‌ చేశారు.

రామలక్ష్మణ జంక్షన్‌ వద్ద సీపీఐ నిరసన ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీకాకుళం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు డిమాండ్‌ చేశారు. అమరావతి రైతుల పాద్రయాత్ర ముగింపు సందర్భంగా వారికి సంఘీభావంగా బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అమరావతినే ఏకైక రాజధానిగా సీఎం జగన్‌ ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ నేతలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చాపర సుందర్‌లాల్‌, నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, ఏఐటీయూసీ అధ్యక్షుడు గోవిందరావు, కార్యదర్శి లండ వెంకటరావు, డోల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

 



Updated Date - 2021-12-16T05:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising