ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోకర్ణపురం వద్ద యువకుడి గల్లంతు

ABN, First Publish Date - 2021-09-29T05:42:39+05:30

: కృష్టసాగరానికి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడం, కాలువలు ఉప్పొంగడంతో గోకర్ణపురం వద్ద వంతెనపై నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి నందరకొత్తూరుకు చెందిన సవర ధనుంజయ్‌ మంగళవారం ద్విచక్ర వాహనంతో కొట్టుకుపోయాడు. కూరగాయల అమ్మ కానికి గ్రామానికి వస్తున్న ధనుంజయ్‌ ఒక్కసారి నీటి ప్రవాహానికి గురయ్యాడు. ఈ సంఘటన చూసి న స్థానికులు తక్షణం స్పందించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పెద్ద తాళ్లు తెచ్చి కొట్టుకుపోతున్న అతడిని కాపాడారు.

గల్లంతైన ధనంజయ్‌ని కాపాడిన గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్షించిన గ్రామస్థులు

మెళియాపుట్టి, సెప్టెంబరు 28 : కృష్టసాగరానికి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడం, కాలువలు ఉప్పొంగడంతో గోకర్ణపురం వద్ద వంతెనపై నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి నందరకొత్తూరుకు చెందిన సవర ధనుంజయ్‌ మంగళవారం ద్విచక్ర వాహనంతో కొట్టుకుపోయాడు. కూరగాయల అమ్మ కానికి గ్రామానికి వస్తున్న ధనుంజయ్‌ ఒక్కసారి నీటి ప్రవాహానికి గురయ్యాడు. ఈ సంఘటన చూసి న స్థానికులు తక్షణం స్పందించి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పెద్ద తాళ్లు తెచ్చి కొట్టుకుపోతున్న అతడిని కాపాడారు.  ద్విచక్రవాహనం సైతం రాళ్లు అడ్డంగా ఉండడంతో కాలులలో కొట్టుకు పోకుండా ఆగింది. తక్షణం శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

 

 

Updated Date - 2021-09-29T05:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising