ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

ABN, First Publish Date - 2021-06-24T05:09:15+05:30

అఖండ భారత్‌ ఐక్యంగా ఉండాలని శ్యామ్‌ ప్రసాద్‌ముఖర్జీ ఆకాంక్షించి ఆదిశగా పాటుపడ్డారని బీజేపీ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు పైడి వేణుగోపాలం అన్నారు. బుధవారం శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు.

శ్రీకాకుళంలో శ్యామ్‌ ప్రసాద్‌ముఖర్జీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  అఖండ్‌ భారత్‌కు పాటుపడ్డారు

  బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలం

 గుజరాతీపేట: అఖండ భారత్‌ ఐక్యంగా ఉండాలని శ్యామ్‌ ప్రసాద్‌ముఖర్జీ  ఆకాంక్షించి ఆదిశగా పాటుపడ్డారని  బీజేపీ రాష్ట్ర ఉపా ఽధ్యక్షుడు పైడి వేణుగోపాలం అన్నారు. బుధవారం శ్రీకాకుళం బీజేపీ కార్యాలయంలో జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, పూడి తిరుపతిరావు, దుప్పల రవీంద్రబాబు, దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

 

Updated Date - 2021-06-24T05:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising