ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-01-24T05:28:07+05:30

పట్టణంలోని మండాపొలం కాలనీకి చెందిన నాగవళ్లి నాగరాజు(56) శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నాగరాజు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టెక్కలి రూరల్‌: పట్టణంలోని మండాపొలం కాలనీకి చెందిన నాగవళ్లి నాగరాజు(56) శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లవీధిలో టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు మండాపొలం కాలనీలో నివా సముంటున్నాడు. శనివారం ఇంట్లో పురుగులమందు సేవిం చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మార డంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్‌ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 

Updated Date - 2021-01-24T05:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising