ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

80 బస్తాల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-05-11T05:07:13+05:30

పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని సోమ వారం పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు.

పోలీస్‌స్టేషన్‌ వద్ద బియ్యంతో ఉన్న వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ : పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్‌  బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీ రఘట్టం మండలం నుంచి నరసన్నపేటలోని ఓ రైసు మిల్లుకు  మినీ వ్యాన్‌లో తరలిస్తున్న బియ్యాన్ని పాలకొండ వద్ద పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ కర్రి సత్యారావు, వ్యాపారి వేలూరు సత్యారావు, బియ్యం విక్రయించిన గెంబలి శ్రీనివాసరావును అదుపులోకి తీసు కున్నట్టుఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2021-05-11T05:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising