ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

172 మెమోను సవరించాలి

ABN, First Publish Date - 2021-06-20T05:46:29+05:30

నూతన జాతీయ విద్యా విధానం- 2020 అమలులో భాగంగా జారీచేసిన 172 మెమోను సవరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు ఎంపీడీవో మురళీ, తహసీల్దార్‌ ఆర్‌.రంజిత్‌కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు.

పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొందూరు: నూతన జాతీయ విద్యా విధానం- 2020 అమలులో భాగంగా    జారీచేసిన 172 మెమోను సవరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు ఎంపీడీవో మురళీ, తహసీల్దార్‌ ఆర్‌.రంజిత్‌కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలోఏపీటీఎఫ్‌ మండల ప్రధానకా ర్యదర్శి అల్లంశెట్టి రవికుమార్‌, మండలాధ్యక్షుడు వండాన అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫసోంపేట: ఎల్‌కేజీనుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలోనే  కొనసాగించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు.శనివారం సోంపేట మండలపరిషత్‌ కార్యాలయంలో  నూతన విద్యావిధానంపై  వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు పి.కూర్మారావు,  జి.వాసుదేవ్‌, ఏపీ మురళి  పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-20T05:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising