Srikakulam: చీమలవలస యూ.పి స్కూల్లో కరోనా కలకలం
ABN, First Publish Date - 2021-09-07T17:51:03+05:30
ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్లో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగతా 80 మంది విద్యార్థులకు
శ్రీకాకుళం: ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్లో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగతా 80 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోం ఐసోలేషన్కు ఉపాధ్యాయులు పంపించారు. అప్రమత్తమైన అధికారులు స్కూల్ ఆవరణలో సానిటీజేషన్ చేస్తున్నారు.
Updated Date - 2021-09-07T17:51:03+05:30 IST