ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు న్యాయమూర్తులకు ఆత్మీయ సన్మానం

ABN, First Publish Date - 2021-12-02T08:36:46+05:30

సుప్రీంకోర్టు తెలుగు న్యాయమూర్తులను ఢిల్లీలోని తెలుగు న్యాయవాదులు సన్మానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తెలుగు న్యాయమూర్తులను ఢిల్లీలోని తెలుగు న్యాయవాదులు సన్మానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాను బుధవారం సన్మానించారు. కొన్ని వారాల క్రితం జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా న్యాయమూర్తిగా నియమితుడైన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని న్యాయవాదులు తెలిపారు. 

Updated Date - 2021-12-02T08:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising