ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ABN, First Publish Date - 2021-10-22T08:23:31+05:30

పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రైలు (08585) నవంబరు 2న 17.35 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (08586) 3న 21.05గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు 9.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు(08583) నవంబరు 1వ తేదీ 19.15 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 5న ప్రత్యేక రైలు (08197) జంషెడ్‌పూర్‌ టాటా స్టేషన్‌ నుంచి బయలుదేరి కాచిగూడ చేరుకుంటుందది. 6న ప్రత్యేక రైలు (08198) కాచిగూడ నుంచి బయలుదేరి జంషెడ్‌పూర్‌ టాటా చేరుకుంటుంది. 

Updated Date - 2021-10-22T08:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising