ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో బెడిసికొడుతున్న వైసీపీ వ్యూహాలు

ABN, First Publish Date - 2021-11-13T23:41:51+05:30

కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం సమయం ముగిసినా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం సమయం ముగిసినా కూడా అధికార పార్టీకి చెందిన నాన్ లోకల్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నిస్తున్నారు. నామినేషన్ల పర్వం నుంచి విత్ డ్రాలకు వరకూ కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ముఖ్యంగా కుప్పం 14వ వార్డులో ఏకగ్రీవం కోసం వైసీపీ నేతలు బీభత్సం సృష్టించింది. టీడీపీ నేతలు అప్రమత్తం కావడం, ఆందోళనకు దిగడంతో వారిపై కేసులు పెట్టారు. దీంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.



Updated Date - 2021-11-13T23:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising