ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.300 దర్శన టికెట్ల కోసం భక్తుల పాట్లు

ABN, First Publish Date - 2021-08-25T09:11:23+05:30

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి సంబంధించిన కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు రోజుకు 8వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు. భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు పోటీపడటంతో ఈసారీ టీటీడీ వెబ్‌సైట్‌ మొరాయించింది. కొందరికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. మరికొందరికి వివరాల నమోదు పూర్తయినా పేమెంట్‌ పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఉన్నవారు గంట వ్యవధిలోనే టికెట్ల కోటా మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు.

Updated Date - 2021-08-25T09:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising