ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం

ABN, First Publish Date - 2021-05-12T19:34:14+05:30

విజయవాడ: కృష్ణా జిల్లాలోని క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లాలోని క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలోనే బ్లాస్టింగ్ చేయాలని సూచించారు. కొంత మంది ఎటువంటి పర్మిషన్లు లేకుండా రాత్రి సమయంలో కూడా బ్లాస్టింగ్‌కి పాల్పడుతున్నారని రవీంద్రబాబు తెలిపారు. మహేశ్వరి స్టోన్ క్వారీలో ఎటువంటి అనుమతులు లేని మెటిరియల్ ఉండటంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు నమోదు చేశారు. 


వీరికి మెటిరియల్ సరఫరా చేసిన ఈశ్వరి ఎంటర్‌ప్రైజెస్‌ ఓనర్‌పై కూడా కేసు నమోదు చేసిన రిమాండ్‌కు పంపుతామన్నారు. 


ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు.



Updated Date - 2021-05-12T19:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising