ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనూ పాటి చొరవ ప్రభుత్వానికి లేదు: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2021-01-25T08:40:02+05:30

‘‘పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం ఎక్కడో ముంబైలో ఉండే సోనూసూద్‌ తెలుసుకుని రూ.6 లక్షలు ఇచ్చి ఆపరేషన్‌ చేయించడం అభినందనీయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పసిబిడ్డ గుండె సమస్యతో బాధపడుతున్న విషయం ఎక్కడో ముంబైలో ఉండే సోనూసూద్‌ తెలుసుకుని రూ.6 లక్షలు ఇచ్చి ఆపరేషన్‌ చేయించడం అభినందనీయం. ఈమాత్రం చొరవ ఇక్కడున్న ప్రభుత్వం తీసుకోలేకపోవడం దురదృష్టకరం’’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆదివారం విమర్శించారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను పూర్తిగా నిర్వీర్యం చే సేశారని ఆరోపించారు. 

Updated Date - 2021-01-25T08:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising