ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింత వ్యాధికి ఒకరు బలి!

ABN, First Publish Date - 2021-01-25T08:46:28+05:30

అంతుచిక్కని వింత వ్యాధి పశ్చిమగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూర్చతో ఆదివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు/భీమడోలు, జనవరి 24: అంతుచిక్కని వింత వ్యాధి పశ్చిమగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూర్చతో ఆదివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో ముగ్గురికి ఈ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 69కి చేరింది. దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన కౌలు రైతు కాలి ఏసుపాదం(65) పశువుల మేత కోసం పొలం వెళ్లాడు. అక్కడ మూర్ఛ రావడంతో కొట్టుకులాడుతూ పక్కనే ఉన్న పంట కాలువలో పడి చనిపోయాడు. ఏసుపాదం మృతి వార్తతో గ్రామస్థుల్లో భయాందోళన పెరిగింది. ఇదే గ్రామంలో ఆదివారం మరో మహిళ కళ్లు తిరిగి పడిపోగా కొమిరేపల్లి ప్రభుత్వ వైద్య శిబిరానికి తరలించారు. కాగా.. భీమడోలు మండలం భీమడోలు, పూళ్ల గ్రామాల్లో మరో ఇద్దరు మూర్చ వచ్చి పడిపోయారు.

Updated Date - 2021-01-25T08:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising