ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-24T22:08:52+05:30

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగరాజు, ఎస్‌కే బాబు, ఎస్‌కే సైదా (విజయవాడ), బంక సూర్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగరాజు, ఎస్‌కే బాబు, ఎస్‌కే సైదా (విజయవాడ), బంక సూర్య సురేష్‌(గుంటూరు), కల్లా మోహన్ కృష్ణారెడ్డి(గుంటూరు), పోలీసుల అదుపులో కాండ్రు కుంట గురవయ్య(గుంటూరు)లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-24T22:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising