ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM YS Jagan ఆశీర్వాదంతోనే పతకం నెగ్గా: సింధు

ABN, First Publish Date - 2021-08-06T18:14:41+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సింధు కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్‌లో సింధు కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌‌లో గెలుచుకున్న కాంస్య పతకాన్ని సీఎంకు చూపించారు. సింధును ఆయన సత్కరించారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గానని జగన్‌కు సింధు తెలిపింది. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం కొనియాడారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారుకావాలని జగన్ ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు. నేడు కేబినెట్‌ భేటీలో చర్చించన అనంతరం సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. కాగా.. నేడు సిందు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.







Updated Date - 2021-08-06T18:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising