ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ హైకోర్టును వెంటనే కర్నూలు‌కు తరలించాలి: కారెం శివాజీ

ABN, First Publish Date - 2021-10-30T18:02:40+05:30

అమరావతిలో ఉన్న హైకోర్టును వెంటనే కర్నూలుకు తరలించాలని మాల మహానాడు నాయకుడు కారెం శివాజీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: అమరావతిలో ఉన్న హైకోర్టును వెంటనే కర్నూలుకు తరలించాలని  మాల మహానాడు నాయకుడు కారెం శివాజీ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూల్ టు విజయవాడ సిక్స్ లైన్ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు వెంటనే రుణాలు అందించాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ చెరువులు కుంటలు తవ్వించి నీటి నీ నింపాలని కారెం శివాజీ అన్నారు. 

Updated Date - 2021-10-30T18:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising