ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుంపలు తిని గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2021-03-10T01:31:33+05:30

దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: దుంపలు తిని గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన జిల్లాలోని కలకడ మండలంలోని గుడిబండలో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మేత కోసం గొర్రెలను తీసుకువెళ్లారు. అక్కడ చిలగడ దుంపలను గొర్రెలు తిన్నాయి. మనోహర్, సిద్దయ్య, రెడ్డమ్మకు చెందిన 106 గొర్రెలు  ఈ దుంపలను తిన్న తరువాత కొద్ది సేపటికి మృతి చెందాయి. గొర్రెల మృతితో ఈ రైతులకు దాదాపు రూ.4.50 లక్షలు మేర నష్టo వాటిల్లింది. అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2021-03-10T01:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising