తంబలపల్లి టీడీపీ ఇన్చార్జ్గా శంకర్యాదవ్
ABN, First Publish Date - 2021-12-24T01:55:22+05:30
జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు
చిత్తూరు: జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్ని ఇన్చార్జ్గా కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో పనితీరు మార్చుకోవాలని శంకర్యాదవ్కి చంద్రబాబు హితవు పలికారు. పనితీరు మార్చుకోకపోతే ఇన్చార్జ్ని మారుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - 2021-12-24T01:55:22+05:30 IST