ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్ద దిక్కును కోల్పోయాం: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-12-05T17:08:36+05:30

రోశయ్య అకాల మరణం రెండు రాష్ట్రలకు తీరని లోటని సాకే శైలజానాథ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అకాల మరణం రెండు రాష్ట్రలకు తీరని లోటని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక శిఖరం కూలినట్లు, ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలకు సేవ చేయడమెలా అనేది ప్రభుత్వాలు రోశయ్యను చూసి నేర్చుకోవాలన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశారని, రోశయ్య ఉపన్యాసం ఉందంటే అందరం హౌస్‌లో ఉండేవాళ్ళమన్నారు. కష్టమైన అంశాన్ని కూడా అందరికి అర్ధమైయ్యేలా సరళంగా చెప్పేవారని, మా తరానికి స్ఫూర్తినిచ్చారన్నారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు వయసు పైబడిన మమ్మల్ని పరుగులు పెట్టించారని శైలజానాథ్ పేర్కొన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి శైలజానాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-12-05T17:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising