ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను జప్తు చేసిన టీటీడీ

ABN, First Publish Date - 2021-05-18T02:01:11+05:30

శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను టీటీడీ జప్తు చేసింది. తిరుమలలో నిర్వాసితుడైన శ్రీనివాసన్‌కు టీటీడీ ఇంటిని కేటాయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శేషాచల కాలనీలోని రూమ్ నెం.75ను టీటీడీ జప్తు చేసింది. తిరుమలలో నిర్వాసితుడైన శ్రీనివాసన్‌కు టీటీడీ ఇంటిని కేటాయించింది. గతేడాది అనారోగ్యంతో శ్రీనివాసన్‌ మృతి చెందాడు. శ్రీనివాసన్‌‌కు వారసులు లేకపోవడంతో టీటీడీ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఇంట్లో 2 ట్రంకు పెట్టెల్లో ఉన్న డబ్బును టీటీడీ విజిలెన్స్‌ గుర్తించింది. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది డబ్బులు లెక్కపెడుతోంది. దాదాపు పది లక్షల వరకు నగదు ఉన్నట్లు గుర్తించారు. తిరుమలకు వచ్చే వీఐపీల దగ్గర యాచించుకుంటూ శ్రీనివాసన్‌ జీవించే వాడని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-18T02:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising