ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో సచివాలయ ఉద్యోగి

ABN, First Publish Date - 2021-04-17T09:45:50+05:30

పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఓ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, ఏప్రిల్‌ 16: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఓ పురపాలక సంఘ సచివాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం మునిసిపాలిటీ ఆరో వార్డుకు చెందిన గూడూరి శ్రీనివాస్‌ ఇంటి పన్ను పేరు మార్పునకు సచివాలయ అడ్మిన్‌ సెక్రటరీ ఆంజనేయులును ఆశ్రయించగా రూ.1500 లంచం అడిగాడు. దీనితో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పురపాలకసంఘం కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

Updated Date - 2021-04-17T09:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising