ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై విచారణ

ABN, First Publish Date - 2021-06-21T18:28:20+05:30

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకం రాజ్యాంగ విరుద్ధమని డాక్టర్ శైలజ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిగింది. సుప్రీం కోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాద్ బాబు వాదించారు. ఎన్నికల షెడ్యూల్‌కు నెల రోజుల సమయం ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టంగా నిర్దేశించిందన్నారు. ఆ తీర్పును అర్ధం చేసుకోకుండా రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం వలన రూ. 160 కోట్లు ప్రజా ధనం వృధా అయిందని.. దీన్ని ఎవరి నుంచి రాబట్టాలని ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-21T18:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising