ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సతీశ్‌చంద్రకు జేఎన్‌టీయూకే వీసీ బాధ్యతలు

ABN, First Publish Date - 2021-05-11T09:39:17+05:30

జేఎన్‌టీయూ కాకినాడ వైఎస్‌ చాన్స్‌లర్‌ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్రకు అప్పగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ కాకినాడ వైఎస్‌ చాన్స్‌లర్‌ బాధ్యతలను ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్రకు అప్పగించింది. ఈమేరకు ఆయన్ను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వీసీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్‌టీయూకేకు వీసీగా ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజును ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నియామకంపై హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు రావడంతో ప్రభుత్వం నియామకాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దీంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను స్పెషల్‌ సీఎ్‌సకు అప్పగించింది.

Updated Date - 2021-05-11T09:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising