ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది నెలల తర్వాత జలదిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరాలయం

ABN, First Publish Date - 2021-03-21T09:53:40+05:30

నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద ఏపీ సరిహద్దులో గల సప్తనదుల సంగమేశ్వరాలయం 8 నెలల తర్వాత కృష్ణానది జల దిగ్బంధం నుంచి బయటపడింది. గతేడాది జూలై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనం


కొల్లాపూర్‌, మార్చి 20 : నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద ఏపీ సరిహద్దులో గల సప్తనదుల సంగమేశ్వరాలయం 8 నెలల తర్వాత కృష్ణానది జల దిగ్బంధం నుంచి బయటపడింది. గతేడాది జూలై 20న శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో మునిగిపోయిన ఈ ఆలయం 248 రోజుల తర్వాత శనివారం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ క్షేత్రంలో పురాతన వేపధారు శివలింగం ఉంది. 


తెలుగు రాష్ట్రాల సరిహద్దులో పారే కృష్ణానది తీరాన కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలతహారిని, భీమరసి, భవనాసి సప్తనదులు ఒకటిగా ఈ క్షేత్ర ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ఆలయం సప్తనదుల సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి గాంచింది. కాగా ఆలయ గర్భగుడిలో ఇంకా నీరు ఉంది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో శివలింగం భక్తులకు దర్శనమివ్వనుంది. 

Updated Date - 2021-03-21T09:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising