ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ అదుపులో సంగం కంపెనీ కార్యదర్శి

ABN, First Publish Date - 2021-05-14T08:39:17+05:30

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శి సందీ్‌పను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు సిబ్బందిని, ఓ కంప్యూటర్‌ను, డాక్యు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేబ్రోలు, మే 13: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శి సందీ్‌పను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు సిబ్బందిని, ఓ కంప్యూటర్‌ను, డాక్యుమెంట్లను తీసుకెళ్లారని సంగం ఉద్యోగులు తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి డెయిరీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లోకి ఏసీబీ అధికారులు, సిబ్బంది వెళ్లారని ఆరోపించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు లేకుండా ప్రవేశించడం భయాందోళనలు కలిగిస్తోందన్నారు.

Updated Date - 2021-05-14T08:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising