ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంక్షలు రాష్ట్రానికేనా: పట్టాభి

ABN, First Publish Date - 2021-05-08T09:07:54+05:30

‘‘పక్క రాష్ట్రాలు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్‌ ఇస్తున్నాయి. వాటికి లేని ఆంక్షలు ఒక్క ఏపీకే వచ్చాయా! ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్లు తెప్పించాలని అడుగుతుంటే కేంద్రం ఒప్పుకోవడం లేదని సాకులు చూపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘పక్క రాష్ట్రాలు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్‌ ఇస్తున్నాయి. వాటికి లేని ఆంక్షలు ఒక్క ఏపీకే వచ్చాయా! ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్లు తెప్పించాలని అడుగుతుంటే కేంద్రం ఒప్పుకోవడం లేదని సాకులు చూపి తప్పించుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం శుక్రవారం విమర్శించారు. ‘‘ఏపీ ప్రభుత్వం కేవలం 13 లక్షల డోసులకు మాత్రమే ఆర్డర్‌ పెట్టింది.4 కోట్ల డోసులు అవసరం అయిన చోట ఇంత తక్కువ డోసులకు ఆర్డర్‌ పెట్టడం ఏమిటి? ఏ రాష్ట్రంపైనా పెట్టని ఆంక్షలను మన రాష్ట్రంపైనే పెట్టారా?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-08T09:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising