ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోంది: ఏలూరి సాంబశివరావు

ABN, First Publish Date - 2021-04-13T19:33:43+05:30

చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీకి కళ్లు బైర్లు కమ్మాయని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీకి కళ్లు బైర్లు కమ్మాయని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని, చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడే అందుకు సాక్ష్యమని అన్నారు. బాంబులను తట్టుకుని ప్రజల ఆశీర్వాదంతో నిలిచిన గుండె చంద్రబాబుదని అన్నారు. వైసీపీ పిరికిపంద చర్యలకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. వైసీపీవి చౌకబారు పనులని, వాళ్లేసిన రాళ్లు.. వైసీపీ పతనానికి పునాదని ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-13T19:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising