ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ నిబద్ధతతో పదవులు ఇచ్చారు: సజ్జల

ABN, First Publish Date - 2021-06-21T23:02:47+05:30

సీఎం జగన్ పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని ఎస్సీ, బీసీ, ఓసీలకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారన్నారు. వైసీపీలో అందరూ నాయకులు జగన్మోహన్ రెడ్డి మనసెరిగినవారని చెప్పారు. ఎవరో జగన్‌కు చెప్పింది కాదని ఆయన నిబద్ధతతో పదవులు ఇచ్చారన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో పదవులు కేటాయింపు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షం మండలిలో చిల్లర ఎత్తుగడలతో ప్రవర్తించేదన్నారు. మండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకోవడం లేదని అది ఎత్తుగడతో చేసింది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-21T23:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising