ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు సజ్జల కౌంటర్

ABN, First Publish Date - 2021-06-17T20:14:34+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు లేఖలో అన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు లేఖలో అన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వంపై ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారని, టీడీపీ హయాంలోని బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 


ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. మద్దతుధరకు కొనుగోలు చేయడంలోనూ  ప్రభుత్వం విఫలమైందని లేఖలో తప్పుబట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతల్లో నగదు జమచేశామని గుర్తుచేశారు.

Updated Date - 2021-06-17T20:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising