ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీపోలింగ్‌ పెడితే సీఈసీ అవమానించుకున్నట్లే : సజ్జల

ABN, First Publish Date - 2021-04-19T09:51:16+05:30

తిరుపతి లోక్‌సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చెబుతోందని .. అలా రీపోలింగ్‌ జరిపితే కేంద్ర ఎన్నికల కమిషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చెబుతోందని .. అలా రీపోలింగ్‌ జరిపితే కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) తనకు తాను అవమానించుకున్నట్లేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు రీపోలింగ్‌ కోరడంలో హేతుబద్దత లేదన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఓటమికి టీడీపీ కారణాలు వెతుక్కుంటోందన్నారు.

Updated Date - 2021-04-19T09:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising