ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏరియల్ సర్వేలతో కాలయాపన వద్దు: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-11-21T23:28:57+05:30

జగన్‌రెడ్డి.. ఏరియల్ సర్వేలతో కాలయాపన వద్దని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సూచించారు. విపత్తుల సమయంలో ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్‌రెడ్డి.. ఏరియల్ సర్వేలతో కాలయాపన వద్దని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సూచించారు. విపత్తుల సమయంలో ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌ రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి కేవలం అధికార దాహానికి పనిచేస్తున్నట్లు ఉందన్నారు. 


Updated Date - 2021-11-21T23:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising