ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2021-04-21T20:44:29+05:30

పంట పొలాల్లోకి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఉంగుటూరు మండలం మానికొండ పంట పొలాల్లో బస్సు పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి గుడివాడకు 20 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళుతుంది. మానికొండ గ్రామ సమీపంలో పంటపొలాల్లో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. స్వల్ప గాయాలతో 30 మంది ప్రయాణికులు బయటపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


Updated Date - 2021-04-21T20:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising