ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపులకు రూ.5,700 కోట్లు: శేషగిరి

ABN, First Publish Date - 2021-11-26T09:45:22+05:30

కాపులకు రూ.5,700 కోట్లు: శేషగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపుల సంక్షేమానికి గత రెండేళ్లలో ప్రభుత్వం రూ.5,700 కోట్లు విడుదల చేసిందని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి చెప్పారు. గురువారం విజయవాడలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో కాపునేస్తం పథకానికి రూ.980 కోట్లు, విద్యా దీవెన పథకానికి రూ.540కోట్లు, ఆసరాకు రూ.1370 కోట్లు, అమ్మఒడికి రూ.600 కోట్లు, పెన్షన్లకు రూ.1800 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంపై విజిలెన్స్‌ విచారణ చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-11-26T09:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising