ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఎ‌స్‌డీసీ సమావేశాలకు రూ.4 కోట్లు

ABN, First Publish Date - 2021-03-01T09:30:59+05:30

దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి (సదరన్‌ స్టేట్స్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌) సమావేశాలు వచ్చే నెల 4న తిరుపతిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి (సదరన్‌ స్టేట్స్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌) సమావేశాలు వచ్చే నెల 4న తిరుపతిలో నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణకు రూ.7.23 కోట్ల అంచనాలతో కలెక్టరు హరినారాయణ్‌ ప్రతిపాదనలు పంపగా.. రూ.4 కోట్లు అడ్వాన్సు మంజూరు చేస్తూ ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలనా శాఖ (ప్రోటోకాల్‌) ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు సహా.. ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ర్టాల సీఎంలు సమావేశాలకు హాజరు కానున్నారు. 

Updated Date - 2021-03-01T09:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising