ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారు: రోజా

ABN, First Publish Date - 2021-11-25T18:34:00+05:30

కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబుకు పిచ్చి పెట్టినట్టు అనిపిస్తోందని రోజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబుకు పిచ్చి పెట్టినట్టు అనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఏరియల్ సర్వేపై చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. ప్రకృతి పరంగా వచ్చిన భారీ వర్షాలు మానవ తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా..? అని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Updated Date - 2021-11-25T18:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising